Posts filed under ‘retards’

ఋగ్వేదం కథలు: వృత్రుడు

ఋగ్వేదం లోని మొదటి మండలం 32 వ సూక్తం లో వృత్రుడనే రాక్షసుని కథ ఉంటుంది. కథంటే మనం మన మీడియాలో చదివే స్త్రీజనోద్ధరణ/తాడిత పీడిత పెజల/కమ్యూనిస్టు బాపతు కథ కాదు. ఈ కథలు కృతకం గా ఉంటాయి. అటు సాహితీ విలువలుండవూ, ఇటు అవి చెప్పదలచుకున్న సమస్యలకూ పూర్తిగా న్యాయం చేకూర్చలేవు. ఇది పొయెట్రీ. భావ వ్యక్తీకరణ తీరూ, ఆ భాషా సౌందర్యం అనుభవిస్తేనే తెలిసేది.

భారతీయ సంప్రదాయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సంస్కృతిలో కథల ప్రాముఖ్యం తెలిసుండాలి: ఇక్కడ వాడుకలో ఉన్నన్ని కథలు మరెక్కడా ఉండవు. ప్రతి సందర్భానికీ ఒక కథ, ప్రతి వివరణకూ ఒక కథ….ప్రతి కారణానికీ ఒక కథ. కథలు మేధావి(నిజమైన మేధావులు సుమండీ) వర్గానికి మాత్రమే పరిమితమైన ఒక సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఇక్కడ కథలు చెప్పడం బోధనాపద్దతుల్లో ఒక ముఖ్యమైన పద్దతి. స్వామి వివేకానంద, శివాజీ, గాంధీ లాంటి వారి జీవితాలను చిన్నప్పుడు విన్న వారి కథలు ప్రభావితం చేసాయని మనం వింటుంటాం. Stories as moral exemplars అని ఇప్పుడు research కూడా జరుగుతోంది. ఆ వివరాలు ఇంకొకప్పుడు…

ఇప్పుడు వృత్రుడి విషయానికి వస్తే… వృత్రుడు జలాలను ఆవరించిన దానవుడు. “వృత్ర ఆవృణే” – ఆవరించడం వలన వృత్రుడు. అది జలాలను ఆవరించుకున్న మేఘం అయి ఉండవచ్చును. లేదా వృత్రుడనే రాక్షసుడై ఉండవచ్చును. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వృత్రుడుని జలాన్ని బంధించిన దానవుడనుకున్నా, మేఘం అనుకున్నా, మన మేతావులు ఇంకోటేదో అనుకున్న చెప్పదలచున్న అంశం మారదు. ఇది చారిత్రికమా, జరిగిందా, వృత్రుడనే రాక్షసుడి అవశేషాలు archeological survey లో బయటపడ్డాయా లేదా అన్న విషయం మీద కథ ఏదయితే చెప్పదలుచుకున్నదో అది ఆధారపడి ఉండదు.

ఋగ్వేదంలో ఇంద్రుడు వృత్రుడిని ఎలా సంహరించాడు అని ఉన్నది కానీ, వృత్రుని వివరాలు లేవు. భాగవతంలో ఈయనకి సంబంధించిన కథ ఒకటి ఉంది.

అసురమాత అయిన త్వష్టకు పుట్టినవాడు విశ్వరూపుడు. అతనికి మూడు తలలు.. ఒక నోటితో సోమం మరొక నోటితో మద్యం తాగుతుంటాడు. మూడవదానితో అన్నం తింటాడు (సోమం – దేవతలు, మద్యం – రాక్షసులు, అన్నం- మనుజులు) అతడు దేవతలకు ఆహుతులు ఇచ్చేవాడు. అలాగే తల్లి వంశం మీద ప్రేమతో దానవులకూ ఆహుతులిచ్చేవాడు. ఇంద్రుడు ఇది కనిపెట్టాడు. విశ్వరూపుడిని చంపేసాడు.

కన్నకొడుకుని చంపితే తల్లికి కోపం రాదా? త్వష్ట ఆగ్రహించింది. ఇంద్రుడిని సమ్హరించగలవాడి కోసం యజ్ఞం చేసింది, ఆ యజ్ఞం నుంచి ఒక భయంకరాకారుడు జన్మించాడు… అతనే వృత్రుడు. పాశ్చాత్యులు దీనిని ఇంకో విధంగా వక్రీకరించారు. వృత్రుడు ద్రవిడుడంట. ఇంద్రుడేమో ఆర్యుడు. వృత్రుడు గొప్ప రాజు, ఆయనకు అనేక దుర్గాలు ఉండేవి.. నదులకు ఆనకట్తలు కట్టాడు, ఆర్యులదేవుడు ఇంద్రుడు.. ద్రవిడులను సహించలేక వృత్రుడిని యుద్ధానికి పిలిచి ఆయన దుర్గాలనూ, ఆనకట్తలనూ కూల్చేసాడు, జలాన్ని విముక్తి చేసాడు! మనం బానిసలం కదా… పాశ్చాత్యులు చెప్పినది అక్షరాలా నిజం అని మన ప్రగాఢ నమ్మకం. ఆర్య దేవుడైన ఇంద్రుడికి Racial discrimination అన్నమాట యెహోవా లాగా.. యెహోవా కూడా అంతే, తనకు మద్యం సమర్పించని జనాన్ని యెహోవా కర్కశంగా వధిస్తాడు. పాశ్చాత్యులు అలాంటివే కాబోలు వైదిక దైవాలన్నీ అనుకున్నారు, బానిస కుక్కలకు చెప్పారు.. బానిస కుక్కలు అదే అంతిమవాక్కు అంటాయి ఇప్పటికి కూడా!

వృత్రుడి గూర్చి చెప్పబడిన సూక్తాల్లో కొన్నింటి తెలుగు అనువాదం ఇక్కడ: (దాశరధి రంగాచార గారి అనువాదం)

వృత్రుడు వృక్షం. వజ్రం గొడ్డలి. ఇంద్రుడు నరికాడు. చెట్టు కూలింది

వృత్రుడు అహంకారి. తనతో తలపడువారు లేరనుకున్నాడు. ఇంద్రుడు వీరుడు. శత్రుంజయుడు. వృత్రుడినిపోరుకి పిలిచాడు. ఇంద్రుడి దెబ్బలు సహించలేకపోయాడు. కూలాడు. నదుల దరులను కూల్చాడు.

వృత్రుడు కూలాడు. నదుల దరులు కూలాయి!

వృత్రుని కాళ్ళు చేతులు పోయాయి. అయినానపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు, వృత్రుడు ఇంద్రుని మీదకు యుద్ధానికి ఉరికాడు. వృత్రుని రొమ్ము కొండ కొనవంటిది. ఇంద్రుడు వజ్రంతో వేటు వేశాడు. దెబ్బకు వృత్రుని అవయవాలు చెల్లాచెదురయ్యాయి. “వృత్రో అశయద్వనస్తః

ఎంత అద్భుతం గా రాశారు కదా! “అయినా-నపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు” దీన్ని చదవగానే మన మేధావులు గుర్తొచ్చారెందుకో..

December 25, 2008 at 2:42 pm 22 comments

ఇంట్లో ఆడాళ్ళ కొప్పులకీ ఊరవతల చింతచెట్టుమీద దెయ్యానికీ….

…..ఏటి సంబంధం అని విస్తుపోతున్నారా? మూర్ఖులారా….యినుకోండి

ఆర్యా! … క్షమించాలి ద్రవిడా!!

మనింట్లో ఆడోళ్ళ కొప్పులకీ ఊరవతల చింతచెట్టు మీది దెయ్యానికీ అసలు లంకే లేదనే ది అగ్ర వర్ణాలు తరతరాలు గాచేస్తున్న కుట్ర. మీకు తెలుసా? ఆడోళ్ళ కొప్పులూ are directly proportional to దెయ్యాల తిప్పలు. విషయంబయటపడితే ఎక్కడ పురుషాఅధిపత్యానికి అఘాతం తగులుతుందో అని అగ్రవర్ణ జనమంతా వారి ఆడోళ్ళను మాత్రంకొప్పులు కట్టుకోవద్దని చెప్పి, తాడిత పీడిత వర్ణాలకూ దళితులకూ తీరని అన్యాయం చేసారు.

ఉదాహరణ కు అరుంధతమ్మ వ్యాసం తీసుకుందాం. శతాబ్దాల తరబడి కప్పబడి ఉన్న దారుణమైన నిజాన్ని, ఇలాంటినిజాల్ని ఎన్నో సిస్టర్ అరుంధతమ్మ బయటకు తెచ్చింది. ఆమె వ్యాసాల సైధ్ధాంతిక నేపధ్యం ఉగ్రవాద దాడులే అయినాతన పరిధి, తాడిత పీడిత వర్గాలకు దెయ్యాలగురించిన జ్ఞానంలేకపోవడం వల్ల సోమాలియా లో దళితపెజలుబ్రాహ్మణులచేతిలో ఎంత నష్టపోయారో కూలంకషంగా వివరించింది. అర్థం కాలేదా? అందుకే మీ బతుకులిట్టా ఏడిసింది.

అసలు అరంధతమ్మ ఏం రాస్తదో, మంచె మైలయ్య ఏమన్నడో తెలియాలంటే మీ చాందస భావజాలాల నుంచి ముందుబయటబడాలె. ఎప్పుడో మైలయ్య కాపీలు గొట్టినాడని, ఆయన జేసిన డాక్టరేటు గాదంటరా, రాసిననేహిందువునెట్లయితతప్పంటరా? మీరు తప్పన్నా దానికికుండే ఆడియన్సు దానికుంటరు. It has its own meaning and its own value. You are only trying to misguide by juxtaposing kanche Ilayya and bheeshma.

ఇప్పుడూ, ఇంతకూ అసలు విషయం అరుంధతమ్మ గదూ, తాడిత పీడిత జనోద్ధరణ చెయ్యాలని ఆవేదన కల్గిన సిస్టర్అరుంధతీ రాయమ్మ సరిగ్గా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడే ఎందుకు మేల్కొందబ్బా? అనగా అగ్రకుల హిందువులంతాఒక్కసారిగా నిద్రలేచి, తాడిత పీడిత దళిత వర్గ పెజలను గుళ్ళోకి రావద్దని ఉక్కుపాదాల్తో అణిచేసి, ఫళాన ఇస్లాముఉగ్రవాదులకు కోపం తెప్పించి(చూశారా మన తాడిత పీడిత వర్గాలంటే పాకిస్తాను అన్నలకు ఎంత పేమ!!) దాడులకుఉసిగొల్పిందని అర్థం.. అవునా? గ్లోబల్ విలేజి అని చంకలు గుద్దుకుని అమెరికా గురించి రాస్తారా.. ఎంత ధైర్యం? గ్లోబల్విలేజి అంటే ఇది నాయనా.. బ్రాహ్మణులు మన రెవరెండు పింటోలకు పెసాదం పెట్టకుండా అణిచేస్తే, దావూద్ ఇబ్రహీముఅన్నకు కోపం వచ్చింది. ఏంది రా మా పింటో తమ్మునికి పెసాదం పెట్టవా అని జెప్పి లష్కర్ తమ్ముళ్ళను కొంతమందినిపోగేసి, ఎల్లి మన పెతాపం బ్రిటీషోళ్ళమీద, యూదు రాబ్బై మీదా సూపీండని కూసిన్ని గ్రనేడ్లు ఇచ్చి సాగనంపినాడు. ఇందుమూలము ఏం తెలుస్తోంది? అగ్రకుల ఆధిపత్యమే వీటన్నిటికీ మూలకారణం. ఆమాట చెప్పిందని మా అరుంధతిసిస్టరును రచ్చకీడుస్తారా? దెయ్యాలకీ కొప్పులకూ ఉన్న అనులోమానుపాతాన్ని ఆనాడే తాడిత పీడిత పెజలు సెప్పిఉంటేఇప్పుడు ఉగ్రవాదుల దాడి జరిగేదా? మైలయ్య పుస్తకాలు రాసేవోడా? ఆలోచించండి.
http://blog.vikatakavi.net/2008/12/16/మేధావులు-బాబోయ్-మేధావులు/

December 18, 2008 at 9:31 pm 12 comments



Design a site like this with WordPress.com
Get started